శిల్పారామం లో నిర్వహిస్తున్న అల్ ఇండియా క్రాఫ్ట్ మేళలో సెలువు రోజులు కావడంతో పెరిగిన సందర్శకుల తాకిడి మరియు అక్కటుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
శిల్పారామం లో నిర్వహిచే అల్ ఇండియా క్రాఫ్ట్ మేళ సందర్బంగా దాదాపు 550 స్టాల్ల్స్ భారత దేశం లోని చేనేత , హస్త కళాకారుల ఉత్పత్తులను నెలకొల్పబడినవి. గత మూడు రోజులనుండి సెలవు రోజులు కావడం వాళ్ళ శిల్పారామం లో సందర్శకుల తాకిడి అధికంగా ఉంది శిల్పారామం కల కల లాడుతుంది. సందర్శకులు వారికి నచ్చిన ఉత్పత్తులను కొనుకొని సంబరపడుతున్నారు .ప్రతి రోజు నిర్వహిచే సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి .
ఈరోజు స్వరభారతి మ్యూజిక్ అకాడమీ వారి శిష్య బృందం చే వీణ కచేరి , పల్లవి మ్యూజిక్ & డాన్స్ స్కూల్ వారి శిష్య బృందం చే కూచిపూడి నృత్యం , మహారాష్ట్ర జానపద నృత్యం లావాని , చత్తీస్గర్ద్ గిరిజన నృత్యం పంథి నృత్యాలు సందర్శకులు బాగా ఆకట్టుకున్నాయి.