అల్ ఇండియా క్రాఫ్ట్ మేళ 2017 సందర్భంగా సందర్శకులతో కల కల లాడుతున్న శిల్పారామం
శిల్పారామం లో నిర్వహిచే అల్ ఇండియా క్రాఫ్ట్ మేళ సందర్బంగా దాదాపు 550 స్టాల్ల్స్ భారత దేశం లోని చేనేత , హస్త కళాకారుల ఉత్పత్తులను నెలకొల్పబడినవి. శిల్పారామం లో సందర్శకుల తాకిడి అధికంగా ఉంది. సందర్శకులతో కల కల లాడుతుంది. సందర్శకులు వారికి నచ్చిన ఉత్పత్తులను కొనుకొని సంబరపడుతున్నారు. ప్రతి రోజు నిర్వహిచే సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి .
ఈరోజు సాయంత్రం ఆంఫి థియేటర్ లో బెంగళూరు కి చెందిన ప్రముఖ నృత్య కళాకారులు జంట. హేమ గౌతమ్ మరియు వైష్ణవి రవి కుమార్ ల చే కూచిపూడి భరతనాట్యం జుగల్బందీ ప్రదర్శించారు, మహారాష్ట్ర జానపద నృత్యం లావాని , చత్తీస్గర్ద్ గిరిజన నృత్యం పంథి నృత్యాలు సందర్శకులు బాగా ఆకట్టుకున్నాయి.