తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, రాష్ర్ట స్థాయి అక్షర సాహితీ పురస్కారం అవార్డు గ్రహిత డా. ఏనుగు నరసింహా రెడ్ది కవితా సంపుటి ” మూలమలుపు ” ఆవిష్కరణ సభ 14 జూన్ రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్ హాల్ లో
Contents
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఏనుగు నరసింహా రెడ్డి గారి గురించి క్లుప్తంగా….యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, కల్లోనికుంట గ్రామంలో జన్మించిన నరసింహా రెడ్డి, ఎం.ఎ. ఉస్మానియాలో, తెలుగు సాహిత్యంలో ఎం.ఫీల్, పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం, పి.హేచ్.డి , పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం మొదలగు ఉన్నత విద్యాబ్యాసం చేసారు.నరసింహా రెడ్డి గారి పలు రచనలు ” సమాంతర స్వప్నం ” కవిత సంపుటి (1995 )” నేనే ” కవిత సంపుటి (2002)” మట్టిపాట ” శతకం (2008)” హైదరాబాద్ విషాదం ” (చారిత్రాత్మక అనువాద గ్రంధం 2016)ప్రస్తుతం కొనసాగుతున్న రచన – తెలంగాణ రుబాయూలు (ఆంధ్రప్రభ డైలీలో 10 నెలలుగా కొనసాగుతున్న సీరియల్)ఇతర రచనలు – వివిధ పత్రికలలో సాహిత్య సమీక్ష, విమర్శ, విశ్లేషణలుఏనుగు నరసింహా రెడ్డి గారు అందుకున్న పురస్కారాలు: ‘ బండ్ల సుబ్రహ్మణ్యం ‘ స్మారక బహుమతి, ‘ రంజని కుందుర్తి ‘ ఉత్తమ కవితా పురస్కారం, ‘ నెలవంక నెమలీక ‘ వారి కలహంస పురస్కారం, ‘ వర్కింగ్ జర్నలిస్ట్ ‘ కవిత్వ బహుమతి, ‘నవతెలంగాణ ‘ వారి వట్టికోట ఆళ్వారు స్వామి ఉత్తమ కవితా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, ఏనుగు నరసింహా రెడ్డి గారి గురించి క్లుప్తంగా….
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, కల్లోనికుంట గ్రామంలో జన్మించిన నరసింహా రెడ్డి, ఎం.ఎ. ఉస్మానియాలో, తెలుగు సాహిత్యంలో ఎం.ఫీల్, పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం, పి.హేచ్.డి , పో.శ్రీ.తె.వి.వి.లో తులనాత్మక అధ్యయనం మొదలగు ఉన్నత విద్యాబ్యాసం చేసారు.
నరసింహా రెడ్డి గారి పలు రచనలు
-
” సమాంతర స్వప్నం ” కవిత సంపుటి (1995 )
-
” నేనే ” కవిత సంపుటి (2002)
-
” మట్టిపాట ” శతకం (2008)
-
” హైదరాబాద్ విషాదం ” (చారిత్రాత్మక అనువాద గ్రంధం 2016)