తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో , రవీంద్రభారతిలో ఈ రోజు (8-Apr-2018) – దక్షిణాత్య ఆర్ట్స్ అకాడమీ – హైదరాబాద్ నిర్వహణలో కాకతీయ సామ్రాజాన్ని ఏలిన శౌర్యప్రతాప శిఖరం, తెలంగాణ మహిళా లోకానికి స్ఫూర్తిదాత రుద్రమదేవి జన్మదినోత్సవం
తెలుగు నాటకరంగ చరిత్రలో మొట్టమొదటి ట్రేలజి. మూడు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ” ప్రతాప – రుద్రమ ” ట్రేలజి నాటకం గోడ పత్రిక ఆవిష్కారణ
తేదీ: 08-04-2018 (ఆదివారం), ఉదయం 11.30 గంటలకు
వేదిక: శ్రీ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్థు, రవీంద్రభారతి, హైదరాబాద్
వేదిక: శ్రీ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్థు, రవీంద్రభారతి, హైదరాబాద్