తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న “సినివారం” లో ఎపురి దర్శకత్వంలో వచ్చిన రైతే రాజు , సత్య దర్శకత్వంలో వచ్చిన “అహమ్” లఘు చిత్రాల ప్రద
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న “సినివారం” లో ఎపురి దర్శకత్వంలో వచ్చిన రైతే రాజు , సత్య దర్శకత్వంలో వచ్చిన “అహమ్” లఘు చిత్రాల ప్రదర్శన జరిగింది. లఘుచిత్రాల దర్శకులను భాష సంచాలకులు మామిడి హరికృష్ణ వారిని సన్మానించారు.
అనంతరం లఘుచిత్రాల దర్శకులు తమ అనుభవాలను పంచుకుంటూ మాలాంటి వారికీ సినీవారం లాంటి ఒక గొప్ప వేదికను ఏర్పాటు చేసిన మామిడి హరికృష్ణ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రోత్సాహం ఇంకా ఎంతో ప్రతిభ బయటకు వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేసారు.
అనంతరం సినీ, సాహితి ప్రేమికుడు రాజేంద్రప్రసాద్ వారి ప్రతిభకు గుర్తింపుగా వారిని శాలువాతో సన్మానించారు. ఇలాంటి కురాళ్ళ నుండి ఇంతమంచి సందేశాత్మకమైన చిత్రాలు రావడం అభినందనీయం అన్నారు
Courtesy:fb.com/Cinivaram