Reading:24x7onlinenews.com(19.05.19): శిల్పారామంలో జరిగిన “నివేధన్” నేషనల్ డాన్స్ ఫెస్టివల్ రెండవ రోజు కార్యక్రమంలో ఆకట్టుకున్న మణిపురి, కథక్, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు
24x7onlinenews.com(19.05.19): శిల్పారామంలో జరిగిన “నివేధన్” నేషనల్ డాన్స్ ఫెస్టివల్ రెండవ రోజు కార్యక్రమంలో ఆకట్టుకున్న మణిపురి, కథక్, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు
కుమారి సోమా చక్మా భరతనాట్య ప్రదర్శనలో కీర్తన అంశాన్ని ప్రదర్శించారు. నృత్యప్రభంధ అంశాన్ని మణిపురి నృత్యశైలిలో శ్రీ అంబికా బండారి ప్రదర్శించారు. ” ఎందరో మహానుభావులు ” త్యాగరాయాకృతిని కూచిపూడి నృత్యశైలిలో శ్రీ అర్ధనారీశ్వరం వెంకట్ బృందం ప్రదర్శించారు.