రవీంద్రభారతిలో ప్రముఖ కథక్ లెజెండ్ బిర్జు మహారాజ్ కు ఘన సన్మానం
బుధవారం రవీంద్రభారతిలో ఆకృతి కథక్ కేంద్ర వారు నిర్వహించిన అంతరంగ్ – 2018 కార్యక్రమంలో ప్రముఖ కథక్ లెజెండ్ పిటి బిర్జు మహారాజ్ ను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఐటీ కార్యదర్శికి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.