స్వస్తివాచనంతో ప్రారంభమైన యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం మృత్సంగహణం, సాయంత్రం కార్యక్రమం అంకురార్పణ ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రాచకొండ పోలీసు కమిషనర్ మోహన్ భగవత్, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహ్మమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.