సుభాషణ్ రెడ్డి మరణం పట్ల దత్తాత్రేయ సంతాపం
హైదరాబాద్ మే 1: జస్టిస్ సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ఎంపి, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. అవంతినగర్లోని ఆయన నివాసానికివెళ్లి సుభాషణ్ రెడ్డి భౌతిక కాయం ఫై పుష్ప గుచ్చం ఉంచి నివాళ్ళు అర్పించారు.