శిల్పారామం రాక్ హైట్స్తె లో “తెలంగాణకు హరితహారం”
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణకు హరితహారం” కార్యక్రమానికి శిల్పారామం రాక్ హైట్స్ వేదిక అయినది.
శిల్పారామం జనరల్ మేనేజర్ శ్రీ కె. కిషన్ దాస్ గారి ఆధ్వర్యంలో శిల్పారామం అధికారులు, ఉద్యోగులు స్టాల్ హోల్డర్లు, చేతివృత్తుల కళాకారులు, మరియు పత్రికా విలేకరులు సమిష్టిగా కానుగ, వేప, మర్రి, మరియు బొడ్డ మల్లెలు, మొదలైన మొక్కలను శిల్పారామం రాక్ హైట్స్ ఆవరణములో నాటారు.
పచ్చదనానికి మారుపేరు అయిన శిల్పారామంలో హరితహారం కార్యక్రమం జరగడం అందరికీ సంతోషాన్నిచ్చింది.