ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.