వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సభలో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కెప్టెన్ లక్ష్మి కాంతారావు, బండ ప్రకాష్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య, చల్ల ధర్మారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, మాజీ సభాపతి మధుసూధనాచారి మరియు ఎమ్మెల్సీలు , తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.