వనపర్తిలో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభకు హాజరయిన అశేష జనసందోహాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.
నాగర్ కర్నూల్ అభ్యర్థి రాములు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో గారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.