రాజ్భవన్లో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
రాజ్భవన్లో శ్రీవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రారంభించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Sign in to your account