మహిళా సాధికారకత అత్యంత ప్రాముఖ్యమైనది: దత్తాత్రేయ
మహిళా సాధికారకత అత్యంత ప్రాముఖ్యమైనదని మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో హైద్రాబాద్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మహిళా దినోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మహిళామణులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ తెలియజేసారు.