శ్రీ కే. స్వామీగౌడ్, చైర్మన్ ,శాసనమండలి గారు మరియు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనచారిగారు ,అసెంబ్లీ సెక్రటరీ నర్శింహాచార్యులు గారి తో కలిసి బీహార్ రాష్ట్రం లోని పాట్నా లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ మీటింగు లో పాల్గొనుటకు వెళ్ళిన సందర్భంగా భోద్ గయను సందర్శించారు. సీపీఏ ఎక్జ్కుటివ్ మీటింగు అనంతరం బుద్ధుడు ఆత్మజ్ఞానం పొందిన భోద్ వృక్షాన్ని ,బౌద్ధుల ప్రసిద్ధ దేవాలయం అయిన మహాభోద్ ను సందర్శించారు.పాట్నా అసెంబ్లీ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలు సందర్శించారు