బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ మూడో వర్ధంతి కార్యక్రమం మార్చి 1న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఇంఛార్జి కృష్ణదాస్, శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, మాజీ మంత్రులు కె.పుష్పలీల, మేచినేని కిషన్రావు, మాజీ శాసనసభ్యులు టి.రాజేశ్వర్రావు, ధర్మరావు, బద్దం బాల్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్రెడ్డి, కార్యదర్శి ఎస్.కుమార్, ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్, తదితరులు పాల్గొన్నారు.