ప్రిన్స్ ఆగాఖాన్ కు ఘన స్వాగతం
మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాదుకు చేరుకున్న ప్రిన్స్ కరీం ఆగాఖాన్ కు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి, జి.ఏ.డి. ముఖ్య కార్యదర్శి (ప్రోటోకాల్) శ్రీ అధర్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.