సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానోత్సవా కార్యక్రమం జరిగింది . ఈ సంవత్సరానికి గాను “సుద్దాల హనుమంతు-జానకమ్మ”పురస్కారం ప్రముఖ కవి, గాయకులు గోరెట్టి వెంకన్నకు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కర్న్ ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి,ప్రముఖ సినీ నటుడు,నిర్మాత,దర్శకుడు, ఆర్.నారాయణ మూర్తి , సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ ,సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి,సినీ సంగీత దర్శకుడు,గాయకులు విష్ణు కిషోర్ ,యశో క్ర్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://www.facebook.com/100010227249306/videos/532622380421999/