లంబాడ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
లంబాడ ప్రతినిధులు నేడు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించినందుకు సీఎంకు లంబాడ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
Sign in to your account