పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎంతోమందికి ఆదర్శం పాల్వాయి: సోనియాగాంధీ
యుక్త వయసు నుంచే కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న పాల్వాయి క్రమశిక్షణ కలిగిన నేతగా గుర్తింపు పొందారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. చాలా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ప్రజలకు, పార్టీకి ఆయన జీవితాన్ని వెచ్చించారని, పాల్వాయి మృతి దేశానికి, తెలంగాణకు, కాంగ్రెస్కు తీరని లోటని, ఆయన కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాని అన్నారు.