నేమి ఫౌండేషన్ ఆద్వర్యంలో విధ్యార్తులకు పుస్తకాల పంపిణీ
హైదరాబాద్ ఆగష్టు 22 (ఎక్స్ ప్రెస్ న్యూస్): ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ చింతల రామచంద్రా రెడ్డి గారు నేమి ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న బడి గుడి కార్యక్రమములో భాగంగా మంగళవారం సొమాజీగూడా ఎం ఎస్ మక్తాలోన్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లోని విధ్యార్తులకు బ్యాగులు,నోట్ బుక్స్, షూ, సాక్సులను పంపిణీ చేయడం జరిగింది. మెత్తం 287 విధ్యార్తులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో పాల్గొన్నవారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాసర్ గారు, మరియు ఉపాధ్యాయులు అదేవిధంగా బిజెపి నాయకులు ఎన్ ప్రేం రాజ్ గారు సిటీ వైస్ ప్రెసిడెంట్, తలారి శ్రీనివాస రావ్ గారు డివిజన్ అధ్యక్షులు మున్నాభాయ్,ఖాసింఖాన్,ఐష్ద్ తదితరులు పాల్గొన్నారు.