అలరించిన అన్నమాచార్య కీర్తనలు
త్యాగరాయగానసభ: పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం జయంతిని పురస్కరించుకొని వై. సుబ్రహ్మణ్యం నిర్వహణలో బృందావనం సంస్థ త్యాగరాయగానసభలో శనివారం అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. రామలక్ష్మి, రుక్మిణి, పూర్ణిమ, శైలజ, మాస్టర్ కార్తికేయులు కీర్తనలను ఆలపించారు. సినినేపద్య గాయకుడు శ్రీరంగం వేణు హాజరై కీర్తనలను ఆలపించిన గాయని గాయకులను అభినందించారు.