తెలంగాణ శాసనసభలో ఘనంగా భారతదేశ 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పొచారం
పాల్గొన్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, మాజి డిప్యూటీ స్పీకర్ (శాసనసభ్యురాలు) పద్మా దేవెందర్ రెడ్డి, పలువురు MLA లు, MLC లు, అసెంబ్లీ కార్యదర్శి డా. నరసింహా చార్యులు, అసెంబ్లీ సిబ్బంది.
Contents
మొదట అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, డా. బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించి, తదుపరి జాతీయ జెండాను ఆవిష్కరించిన స్పీకర్.