తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని కమిషన్ చైర్మన్ శ్రీ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యుడు శ్రీ హెచ్. శ్రీనివాస్ శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కలిశారు.