తిరుపతి వెంకన్నను దర్శించుకున్న హరీశ్రావు దంపతులు
తిరుపతి డిసెంబర్ 17: టీఆర్ఎస్ శాసన సభ్యులు మాజీ మంత్రి హరీశ్రావు సోమవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా వెళ్ళిన హరీష్ కు దేవాలయ అర్చకులు స్వగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారికి ప్రత్యెక పూజలు నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది హరీశ్రావు సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.