డా. దాదాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన స్పీకర్ మధుసూదనచారి, శాసనమండలి చైర్మన్ స్వామీగౌడ్ తదితరులు
రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిషలు పాటుపడిన మహనీయుడు డా. దాదాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వామీగౌడ్, శాసనమండలి చైర్మన్, మధుసూదనచారి, స్పీకర్, శ్రీమతి పద్మాదేవేందరెడ్డి, ఉప సభాపతి, నేతి విద్యాసాగరరావు శాసనమండలి ఉప సభాద్యక్షులు ,పాతూరి సుధాకర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, శాసనమండలి ఉప ప్రతిపక్ష నాయకుడు, మల్లు భట్టివిక్రమార్క కాంగ్రేస్ నాయకుడు, అసెంబ్లీ సక్రెటరీ నర్శింహాచార్యులు తదితరులు అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.