కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్న మంత్రులు కెటి రామారావు, పట్నం నరేందర్ రెడ్డి, మరియు కొడంగల్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ పట్నం నరేందర్ రెడ్డి.
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సభలో పాల్గొని ప్రసంగించిన మంత్రులు కేటీ రామారావు, పట్నం మహేందర్ రెడ్డి మరియు కొడంగల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి.