మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
కేసీఆర్ కిట్ల పథకం లో భాగంగా 102 వాహనాన్ని ప్రారంభించిన మంత్రి
అనంతరం హాస్పిటల్ ని పరిశీలించిన మంత్రి. అదనపు ప్రసూతి గదులు, ఆయుష్ వంటి వివిధ విభాగాలను హాజరు పట్టికను పరిశీలించిన మంత్రి.
మంత్రితో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, స్థానిక ప్రజాప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.