రవీంద్రభారతిలో ఘనంగా ముగిసిన ” నృత్యోత్సవ్ – 2018 ”
రవీంద్రభారతిలో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ” నృత్యోత్సవ్ – 2018 ” బుధవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్బంగా చివరిరోజు జరిగిన సాయినాథ్ బృందం ‘గంగా’ పేరిట గంగా నది ప్రవాహాన్ని వివరిస్తూ ప్రదర్శించిన నృత్యరూపకం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
కార్యరంగానికి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, సికా గౌరవ కార్యదర్శి ఆర్. చక్రపాణి తదితరులు వీక్షించి కళాకారులను అభినందించారు.