రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఇటీవలనే ఆంధ్ర, తెలంగాణ కు వేరువేరుగా ఎన్నికల అధికారిగా నియామకం జరిగింది. తెలంగాణ తొలి ప్రధాన అధికారిగా నేను ఎన్నిక అయ్యాను. ప్రధానంగా దేశంలో ఎన్నికలు జరపడం చాలా కీలకం..భయపడకుండా ఎన్నికలలో పాల్గొనాలి. ఓటర్స్ ప్రక్రియ జిల్లాలలో చురుకుగా జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కావున అందరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఓటర్స్ ఓటింగ్ లో పాల్గొనాలి. నేను ఎక్కడ కూడా భయపడకుండా ఎన్నికలు నిర్వహిస్తాను.. వచ్చే సాధారణ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్తాము.
యువత కూడా ఎన్నికల్లో పాల్గొనాలి… వివిఎం చాలా సెక్యూర్… వివిపోట్ ను అమలు చేస్తున్నాం. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాను.