నిజామాబాద్ బోదన్ మండలం అచన్పల్లి లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన టీఆర్ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి కవిత
మంగళవారం బోదన్ మండలం అచన్పల్లి లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళలు కవితకు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు.
ఈ సభలో బోదన్ ఎమ్మెల్యే షకీల్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.